|
|
ఐపీఎల్కు భద్రత: మంత్రి కోమట్రెడ్డి
హైదరాబాద్: ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లు హైదరాబాదులో నిర్వహించాలని మంత్రి కోమట్ రెడ్డి వెంకట్ రెడ్డి కోరారు. సమయం ఉంటే ప్రారంభ వేడుకలు నగరంలో నర్వహించ వచ్చని, అందుకు కావలిసిన భద్రత కల్పిస్తామని కోమట్ రెడ్డి నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం వల్ల ఐపీఎల్ ప్రారంభ వేడుకలను ముంబాయికి తరలించిన విషయం తెలిసిందే.
|
|
|