|
|
విస్తరణ పథంలో అమరరాజా
న్యూఢిల్లీ: రానున్న ఆర్థిక సంవత్సరంలో యూపీఎస్ విభాగంలో విస్తరణ కార్యకలాపాలకు రూ. 30 కోట్లు వెచ్చించనున్నట్లు అమరరాజా ఎలక్ట్రానిక్స్ తెలిపింది. రానున్న కాలంలో వాషింగ్మెషిన్లు, ఎయిర్కండీషనర్లు లాంటి వినియోగ వస్తువుల రంగంలోకి కూడా ప్రవేశించనున్నట్లు సంస్థ డైరెక్టర్ జయదేవ్ గల్లా తెలిపారు. హోమ్ యూజర్ల కోసం సంస్థ ట్రైబల్ పేరిట యూపీఎస్ ఇన్వర్టర్లను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 7,999.
|
|
|