ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
కాఫీరైతుల గడపలకు అందని నిధులు

విశాఖపట్నం: జి.మాడుగుల మండలంలో కాఫీ బోర్డు నిధులు ద్వారా కాఫీ పండ్లను అరబెట్టడానికి గడపల నిర్మాణాలు చేపట్టిన గిరిరైతులకు డబ్బులు అందలేదని లబ్ధిదారులు వాపోతున్నారు. మండలంలో 89 మంది కాఫీ మొక్కలు పెంచుతున్న లబ్ధిదారులను ఎంపిక చేశారు. కాఫీ పండ్లను అరబెట్టుకోవడానికి గడపల నిర్మాణాలకు కొలతలు నియమావళి రూపొందించారు. ఒక్కొక్క గడప నిర్మాణానికి పదివేలు రూపాయలు చెల్లిస్తామని అధికారులు రైతులకు తెలిపారు. దీంతో రైతులు అప్పులు చేసి గడపలు నిర్మించుకున్నారు. గతంలో ఈ పనులు జరిగాయా లేదా అని అధికారులు ఆయా గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి గిరిరైతులు బ్యాంక్‌లో ఎకౌంట్‌ నెంబరు ఉండాలని తెలిపారు. దీంతో రైతులు అకౌంట్‌ ఓపెన్‌ చేసుకున్నారు. ఇప్పటికైనా కాఫీబోర్డు అధికారులు స్పందించి గిరిజనులకు డబ్బులు అందే విధంగా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.

 ఆక్వా రంగం కుదేల్‌...
 గిరిజన రైతుల ‘చింత’
 ఆదివాసీలే అరకు రత్నాలు
 ఆప్కోకి రూ. 33 కోట్ల మూలధనం
 అమ్మకాల్లో ‘ఉక్కు’ రికార్డు
 బిలియన్‌ డాలర్ల లీగ్‌లో టాఫే
 ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి
 పెరిగిన విజయ పాల ధర
 శ్రీకాకుళంలో త్రీజీ సేవలు ప్రారంభం
 జిల్లా ప్రజలకు త్రిజి మొబైల్‌ సర్వీసులు
 చిన్నపరిశ్రమలకు రుణ పరిమితి పథకం
 బోగస్‌ పరిశ్రమలపై కఠిన చర్యలు
 నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం
 రిలయన్స్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన
 ఆటో విరాళమిచ్చిన ఎస్‌బీఐ
 ఇక వృద్ధి బాటలో వేతనాలు
 లాభాల్లో భారత స్టాక్‌మార్కెట్‌
 బ్రెజిల్‌ విప్రో అంతర్జాతీయ కేంద్రం
 సమస్యలు పరిష్కరించకపోతే దీక్ష
 డీబీఆర్‌ మిల్స్‌ స్వాధీనం చేసుకోవాలి