ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
విశాఖలో భారీగా భవనాల నిర్మాణం

విశాఖపట్నం: విశాఖలో జీవీఎంసీ అనుమతితో ప్రతి ఏడాది 350 వరకు బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లు గ్రూపుహౌస్‌లు, వాణిజ్య భవనాలు నిర్మితమవుతుంటాయి. ఆర్థిక మాంద్యం, స్థిరాస్తి రంగం కుదేలు కావడం వంటి కారణాల వల్ల ఈ సంఖ్య తగ్గినా ఇప్పటికీ నిర్మాణాలైతే అన్ని ప్రాంతాల్లోనూ జరుగుతున్నాయి. మూడు అంతస్తులకంటే ఎక్కువ ఎత్తున నిర్మించే భవనాలకు సాంకేతిక నిపుణుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని నిబంధనలు చెబుతున్నారు. దీనికి తగ్గట్టుగా పత్రాలను సమర్పించడం వరకు భవన నిర్మాణదారులు ప్రయత్నిస్తున్నా వాస్తవమైన పర్యవేక్షణ మాత్రం ఉండడం లేదు. లైసెన్సు పొందిన సర్వేయర్లుగానీ, కట్టడాల ఇంజనీర్లుగానీ ఆయా భవనాల ప్లాన్లు రూపొందింది. వాటి ఆమోదానికి సహకరించడమే కాకుండా జీవీఎంసీ తరపున వాటిని ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని వారికి లైసెన్సులు ఇచ్చినప్పుడే దానిలో స్పష్టంగా పేర్కొంటారు. ఏమాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్నా, ప్రమాణాలను పాటించకపోయినా ఆ విషయాన్ని జీవీఎంసీ దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత వారిపైనా ఉంది. జీవీఎంసీ సొంతంగానూ దీనిని చేయాల్సి ఉంది. అయితే జరుగుతున్నదేమిటో బహిరంగ రహస్యం ఇలాంటి పరిస్థితుల్లో 1998 నుంచి ఇప్పటి వరకు నగరంలో అయిదారు ప్రధాన సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 ఆక్వా రంగం కుదేల్‌...
 గిరిజన రైతుల ‘చింత’
 ఆదివాసీలే అరకు రత్నాలు
 ఆప్కోకి రూ. 33 కోట్ల మూలధనం
 అమ్మకాల్లో ‘ఉక్కు’ రికార్డు
 బిలియన్‌ డాలర్ల లీగ్‌లో టాఫే
 ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి
 పెరిగిన విజయ పాల ధర
 శ్రీకాకుళంలో త్రీజీ సేవలు ప్రారంభం
 జిల్లా ప్రజలకు త్రిజి మొబైల్‌ సర్వీసులు
 చిన్నపరిశ్రమలకు రుణ పరిమితి పథకం
 బోగస్‌ పరిశ్రమలపై కఠిన చర్యలు
 నెల్లూరు జిల్లాలో ఎరువుల కర్మాగారం
 రిలయన్స్‌లో ప్రత్యేక ఆభరణాల ప్రదర్శన
 ఆటో విరాళమిచ్చిన ఎస్‌బీఐ
 ఇక వృద్ధి బాటలో వేతనాలు
 లాభాల్లో భారత స్టాక్‌మార్కెట్‌
 బ్రెజిల్‌ విప్రో అంతర్జాతీయ కేంద్రం
 సమస్యలు పరిష్కరించకపోతే దీక్ష
 డీబీఆర్‌ మిల్స్‌ స్వాధీనం చేసుకోవాలి