ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
సాగునీరు లేక ఎండుతున్న పంటలు

మహబూబ్‌నగర్: ఆర్టీఎస్‌ ఆయకట్టు పొలాలకు సాగునీరు అందకపోవడంతో వేరుశనగ, సద్ధలు, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రబీలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో పంటలు వేస్తున్నామని తక్కశిల రైతులు కె.రాముడు, భాస్కర్‌, జయరాముడు తదితరులు తెలిపారు. పంటలకు నీళ్లు అందకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులకు ఎన్ని సార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు విమర్శిస్తున్నారు. ఆర్టీఎస్‌ చివరి ఆయకట్టు రైతులకు సాగునీరు రెండు రోజుల్లో అందించేందుకు అన్నీ చర్యలు తీసుకున్నామని డిఇ మధుకర్‌రెడ్డి తెలిపారు.


 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర