ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
సైకిల్‌పోలో పోటీలు ప్రారంభం

కర్నూలు: స్థానిక బి క్యాంపు ప్లేగ్రౌండ్‌లో జిల్లాస్థాయి సైకిల్‌పోలో ఎంపిక పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. పోటీలను సైకిల్‌పోల్‌ సంఘం సలహాదారు ఎస్‌.మునిరహ్మద్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మునిరహ్మద్‌ మాట్లాడుతూ ఈనెల 12 నుంచి 14తేదీవరకు విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబర్చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సైకిల్‌పోలో సంఘం జాయింట్‌ సెక్రటరీ ఎంఎండి బాష, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

 బాడీ బిల్డింగ్‌ పోటీల్లో జిల్లా వాసుల ప్రతిభ
 క్రీడాభివృద్ధికి దోహదం
 సానియామీర్జా షోయబ్‌ను వివాహం చేసుకోవడం తగదు: సంజయ్
 గీన్నిస్‌ బుక్‌లో లక్ష్మీకుమారికి స్థానం
 మెరిసిన సచిన్‌: ముంబయి విజయం
 పంజాబ్‌ కింగ్స్‌కు పెనాల్టీ
 చెన్నైపై 'రాయల్‌' ఛాలెంజర్స్‌ గెలుపు
 టాప్‌ 5లో సైనా నెహ్వాల్‌
 ఐపిఎల్‌-3 తొలి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌ గెలుపు
 యూఎన్‌ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా సచిన్‌
 జాతీయ స్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
 ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
 సీఐఐ- డొకొమో క్రికెట్‌ కప్‌
 పాక్‌ క్రికెట్‌ జట్టులో పీసీబీ ప్రక్షాళన
 చాముండీ కేసు వచ్చే నెల 7కు వాయిదా
 జాతీయ స్థాయి మహిళా ఫుట్‌బాల్‌ పోటీలకు లక్ష్మీ!
 సచిన్‌ భారతరత్నమే!
 జాతీయస్థాయి హ్యాండ్‌బాల్‌పోటీలకు ముగ్గురు ఎంపిక
 ఆలిండియా బ్యాట్మింటన్‌ న్యాయనిర్ణేతగా సూరిబాబు
 త్వరలో టెస్టు క్రికెట్‌కు మురళీధరన్‌ గుడ్‌బై