ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
కారు ఎడ్ల బండి ఢీ.. రెండు ఎడ్లు, ఒకరు మృతి

సంగారెడ్డి: తాగిన మైకంలో కారును అతి వేగంగా నడిపిస్తూ చెరుకు రవాణా చేస్తున్న ఎడ్ల బండికి ఢీ కొనడంతో కారు డ్రైవర్‌, బండిని లాక్కెళ్తున్న రెండు ఎడ్లు మృతి చెందాయి. మెదక్‌ డీఎస్పీ డొలిమొగలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పుల్‌కల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సంగారెడ్డికి 18కిలోమీటర్ల రహదారిపై శుక్రవారం రాత్రి 9.50గంటలకు కారు, ఎడ్ల బండిని ఢీ కొందని తెలిపారు. ఈ ప్రమాదంలో మెహదీపట్నంకు చెందిన యశ్వంత్‌ రెడ్డి స్పాట్‌లో చనిపోగా, అల్లాదుర్గం మండలం డోక్యా తండాకు చెందిన దానావత్‌ సుభాష్‌ ఎడ్డు రెండు మృతి చెందాయి. ఈ ప్రమాదంలో ఆంజనేయులుకు కంటిపై భాగంలో గాయాలయ్యాయి. శవాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర