|
|
క్రీడాకారుల రక్తదానం
విజయనగరం: స్థానిక రాజీవ్ క్రీడా ప్రాంగణంలో ఈనెల 9న క్రీడాకారుల రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రముఖ సమాజ సేవకుడు దాట్ల విజయరామారాజు తెలిపారు. మంగళవారం ఉదయం ఈ శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి ప్రారంభిస్తారని చెప్పారు. క్రీడాకారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఈ శిబిరంలో రాజీవ్ వాకర్స్, హ్యూమర్ క్లబ్ సభ్యులు పాల్గొనాలని కోరారు.
|
|
|