ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
సీమాంధ్ర వాసులకు రక్షణ కల్పించాలి

కడప: ప్రత్యేక తెలంగాణా ఏర్పాటుకు డెడ్‌లైన్‌ విధించడం మంచిది కాదని కడప జిల్లా జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. వచ్చేనెల 1వ తేదీలోగా పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టాలని లేకపోతే జంట నగరాలకు సీమాంధ్ర వాసులను రానీయమని తెలంగాణా ప్రాంత విద్యార్థులు రెచ్చగొట్టడం మంచిది కాదన్నారు. సమైక్యాంధ్రను కొనసాగించాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న సీమాంధ్ర విద్యార్థులను అరెస్ట్‌ చేయడం ధారుణమన్నారు. భవిష్యత్తులో తెలంగాణా ఏర్పడితే హైదరాబాద్‌కు వెళ్ళాలంటే విదేశాలకు వెళ్ళినంత పనే అవుతుందని దివంగత ముఖ్యమంత్రి చెప్పిన మాటలు వాస్తవమని నేడు అర్థమవుతుందని జేఏసీ కన్వీనర్‌ సిహెచ్‌ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. విద్యార్థుల అరెస్ట్‌ ప్రజా హక్కులను కాల రాయడమేనని చెప్పారు. తెలంగాణా వాదులు నోటిని అదుపులో పెట్టుకోవాలని సూచించారు.


 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం