ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
ముస్లిం మైనార్టీలంతే ప్రభుత్వానికి అలుసు

కడప: ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్ర హైకోర్టు ముస్లిం రిజర్వేషన్ల కోటాను కొట్టివేసిందని టిడిపి మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు అమీర్‌బాబు ఆరోపించారు. మునిసిపల్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి ముస్లింకు 5 శాతం రిజర్వేషన్లు ప్రకటించారని చెప్పారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా హడావుడిగా ప్రభుత్వం అప్పట్లో జీవోను కూడా విడుదల చేసిందన్నారు. అయితే ఈ అంశం కోర్టుకు వెళ్ళడంతో ఒక శాతానికి పరిమితం చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయన్నారు. దీనిపై కూడా నేడు కోర్టు పూర్తి వ్యతిరేకతను వ్యక్తం చేసిందన్నారు. ప్రభుత్వం అనాలోచిత, నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆయన దుయ్యబట్టారు.


 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం