ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
లెక్కలతో డొక్కలు నిండవు

ఖమ్మం: ప్రభుత్వం, అధికారులు చెప్పే కాకి లెక్కలతో పేద ప్రజల డొక్కలు నిండవని మాజీ శాసన సభ్యుడు సిపిఎం కేంద్రకమిటీ సభ్యుడు తమ్మినేని వీరభద్రం ఎద్దేవ చేశారు. జిల్లా పరిషత్‌లో నయాపైస జనరల్‌ ఫండ్‌ లేదని అయినప్పటికీ అభివృద్ధి పనులు చేస్తున్నట్లు అధికారులు జిల్లా మంత్రి కాగితాలపై కాకి లెక్కలు చూపిస్తున్నారని ఆయన విమర్శించారు. గ్రామాలలో పనులు చేపట్టడానికి ఏమీ లేవనే నెపంతో ఉపాధి పనులు ఎత్తివేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతుందని తమ్మినేని ఆరోపించారు. అధికారులు తమతో గ్రామాల్లోకి వస్తే పనులు చూపెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. రాష్ట్రమంతా కరువు, రోగాలతో అల్లాడిపోతూ ఉంటే కాంగ్రెస్‌ నాయకులు పదవుల కోసం కుస్తీపడుతున్నారని తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.

 సీఎం కాన్వాయ్‌లో రెండు వాహనాలు ఢీ
 సంక్షోభంలో యువజన సంక్షేమం
 నీటి ఎద్దడిలో గిరిగ్రామాలు
 బీసీల అభ్యున్నతికి కృషి : రోశయ్య
 పైలా వాసుదేవరావు కన్నుమూత
 ట్రాక్టర్‌ బోల్తా : ఇద్దరు మృతి
 యాసిడ్‌ దాడిలో గాయపడినలలిత మృతి
 పూతరేకులతో కోట్ల వ్యాపారం
 రష్యాలో కుప్పకూలిన విమానం
 లారీ- ఆటో ఢీ ఐదుగురి మృతి
 ఏసీబీ వలలో నీటిపారుదల డీఈ
 పాతబస్తీలో కర్ఫ్యూ సడలింపు
 ప్రేమజంట ఆత్మహత్యాయత్నం
 కడపలో ఏఎస్‌ఐ ఆత్మహత్య
 ఇరాక్‌లో ఎన్నికల అనంతం కొత్త సవాళ్లు
 అద్దె బస్సు కార్మికుల రాష్ట్ర సదస్సు
 కలెక్టర్‌కు ఫిర్యాదు
 నేరస్థులు చట్టం నుంచి తప్పించుకోలేరు
 కోడిపందెగాళ్ల అరెస్ట్‌
 జనాభా గణన విధుల్లో అన్యాయం