ఫీచర్స్‌
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
న్యూస్
వర్దన్నపేటలో జోరుగా ఇసుక రవాణా

వర్ధన్నపేట: ఆకేరువాగు నుంచి ఇసుక అక్రమంగా రోజుకు వందలాఇది ట్రాక్టర్లతో పట్టణాలకు తరలిపోతుంది. సంబంధిత అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో ఖమ్మం-వరంగల్‌ రహదారి మీదుగానే జోరుగా ఇసుక రవాణా అవుతుంది. వాల్టా చట్టాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో భూగర్భ జలాలు పూర్తిస్థాయిలో అడుగంటుతుండటంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వదర్ధన్నపేట మండలంలో ఆకేరువాగును ఆనుకొని ఉన్నా నందనం, వర్ధన్నపేట, కొత్తపల్లి, పర్వతగిరి మండలంలోని నారాయణపురం, రోళ్ళకల్లు, కల్లెడ, బూర్గమల్ల గ్రామాల నుండి వందలకొలది ట్రాక్టర్లు నడుస్తుంటాయి. ఈ గ్రామాలనుండి వరంగల్‌, హన్మకొండ, నర్సంపేట లాంటి ప్రాంతాలకు ఇసుకను తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండానే ఈదందా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులకు ముడుపులు ముడుతున్నందుకే పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. ఫిర్యాదులు చేసిన ఫలితం లేకుండా పోతుందని కొందరు వాపోతున్నారు. ఇప్పటికైనా అక్రమంగా తరలిస్తున్న ఇసుకరవాణాను అరికట్టాల్సిన అవసరముందని పలుగ్రామాల ప్రజలు కోరుతున్నారు.

 నిర్లక్ష్యం ఒకరిది... నిందొకరిది!
 ఎన్నాళ్లీ వెతలు... పట్టవా బాధలు?
 సరిహద్దులో రెడ్‌ అలెర్ట్‌
 ఏఓబిలో హై అలర్ట్‌
 మంత్రివర్గ విస్తరణ లేనట్టే!
 కష్టాల కడలిలో ఆదిలాబాద్‌ రిమ్స్‌?
 మేలో గోదావరి జలాల ట్రైల్‌ రన్‌
 బోనికి బస్సు కావాలి!
 పింఛన్‌ దారుల పరేషాన్‌
 కల్వర్టు నిర్మాణాకి ‘ఇందిరమ్మ’ సిమెంట్‌
 ‘ఉపాధి’లో మాకవరపాలెం మార్గదర్శకం
 మతహింస నిరోధానికి త్వరలో కఠిన చట్టం
 కర్ఫ్యూ పాసుల కోసం కటకట
 పేదలకు మెరుగైన వైద్యం కోసం
 ప్రభుత్వ బకాయిల వసూలుకు చర్యలు
 మతవిద్వేషాలతో...
 సాగునీరు అందక ఎండిపోతున్న పంటలు
 అక్రమ రవాణాకు చెక్‌
 మామిడి సాగుపై ప్రత్యేక దృష్టి
 నిరసనల మధ్య తెలంగాణ యాత్ర