వలస కూలీలపై జాతీయ సర్వేకి శిక్షణ!
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 (న్యూస్టైమ్): దేశంలోని వలసకూలీల, కార్మికుల స్థితిగతులపై రెండు సర్వేలను చేపట్టిన కేంద్ర కార్మిక సంక్షేమ శాఖ, సదరు సర్వేల తొలిదశ క్షేత్రస్థాయి పనులను ఇప్పటికే ప్రారంభించింది. ఉపాధిపై వివిధ...
భూములను ఎందుకు అమ్ముతున్నారు?
విశాఖపట్నం, ఏప్రిల్ 12 (న్యూస్టైమ్): వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికి వచ్చిన ఆలోచన ఏమిటో తెలియదు గానీ, విశాఖపట్నంలోని ప్రభుత్వ భూముల అమ్మకం వ్యవహారం అక్కడ రాజకీయ తుపానును రేపుతోంది. సంక్షేమ పథకాలు కొనసాగాలంటే...
సీడబ్ల్యూసీ నిల్వ సామర్థ్యం రెట్టింపు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (న్యూస్టైమ్): కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ, వినియోగదారుల వ్యవహారాలు, రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమల శాఖల మంత్రి పీయూష్ గోయల్ ఈ రోజు సెంట్రల్ వేర్ హౌస్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ)...
వృద్ధి పథంలో భారతీయ రసాయన పరిశ్రమ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7 (న్యూస్టైమ్): రసాయనాల విషయంలో పోటీతత్వం, సుస్థిరత లక్ష్యంగా రసాయనాల తయారీ ప్రక్రియలో ప్రతిభ, సృజనాత్మకత అన్న అంశంపై ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ చర్చా కార్యక్రమంలో కేంద్ర...
భారత్లోకి ఎఫ్పీఐ ప్రవాహం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6 (న్యూస్టైమ్): 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతీయ ఈక్విటీ మార్కెట్లలోకి 2,74,034 కోట్ల రూపాయల బలమైన విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (ఎఫ్పీఐ) ప్రవాహం వచ్చి చేరింది. ఇది భారత ఆర్థిక...
పీఎన్బీ ఆన్లైన్ ట్రేడ్ ఫైనాన్స్ పోర్టల్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (న్యూస్టైమ్): పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) తన వాణిజ్య, వ్యాపార ఖాతాదారుల కోసం కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చిన ఆన్లైన్ ట్రేడ్ ఫైనాన్స్ పోర్టల్ విశేషాలను చర్చించేందుకు న్యూఢిల్లీలోని ఐటీసీ...
గృహ రుణాలపై వడ్డీరేట్ల సవరణ
ముంబయి, ఏప్రిల్ 5 (న్యూస్టైమ్): దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణాలపై వడ్డీరేట్లను మరోమారు సవరించింది. ఈ రుణాలపై వడ్డీరేటును 25 బేసిస్...
‘సంకల్ప్ సే సిద్ది’ పేరిట ట్రైఫెడ్ డ్రైవ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 5 (న్యూస్టైమ్): విలేజ్ డిజిటల్ కనెక్ట్ కార్యక్రమం విజయవంతం అయిన తరువాత దేశవ్యాప్తంగా ట్రైఫెడ్ ప్రాంతీయ అధికారులు గిరిజన జనాభా అధికంగా ఉన్న గ్రామాలకు వెళ్లి 2021లో వివిధ కార్యక్రమాలను...
‘స్టాండప్ ఇండియా’కు రూ.25,586 కోట్లు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (న్యూస్టైమ్): భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే క్రమంలో ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలూ పెరుగుతున్నాయి. సంభావ్య వ్యవస్థాపకుల పెద్ద గ్రూపు, మరి ముఖ్యంగా మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్...
ట్రైబ్స్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్ కండి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (న్యూస్టైమ్): కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోని గిరిజ సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) రెండు ఆసక్తికరమైన, సృజనాత్మక పోటీలను ప్రారంభించింది. ట్రైబ్స్ ఇండియాకోసం బ్రాండ్...