ఈపీఎఫ్ఓలో ఒక్కనెలలోనే 12.54 లక్షల కొత్త చేరికలు
తాజాగా ప్రచురితమైన ఈపీఎఫ్ఓ తాత్కాలిక పేరోల్ డేటా ప్రకారం, 2020 డిసెంబర్ నెలలో 12.54 లక్షల మంది చందాదారులతో పాటు నికర చందాదారుల సంఖ్య వృద్ధికి సానుకూల ధోరణి చూపుతోంది. మునుపటి నెలతో...
ఎంఎస్పీ ప్రాతిపదికనే ధాన్యం కొనుగోలు
గోధుమల సేకరణకు సైతం అదే పద్దతి
రైతులకు మేలు చేసేలా నిర్ణయం: కేంద్రం
న్యూఢిల్లీ, అక్టోబర్ 14 (న్యూస్టైమ్): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతు రాబడి పెరుగుతుందని అవి వారికి...
రైళ్లలో అదనపు ఛార్జీల వసూలుపై వివరణ…
ప్రయాణీకుల నుంచి రైల్వేలు అదనపు చార్జీలను వసూలు చేస్తున్నాయంటూ కొన్ని ప్రసారమాధ్యమాల్లో వస్తున్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదని రైల్వే శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాస్తవాలకు దూరంగా ఉన్న ఈ వార్తలు...
తగ్గించడం అంటే తాగించడమేనా?
సర్కారు విధానాన్ని అర్ధం చేసుకోని అమాయకులు...
వ్యసనాన్ని మాసుకోక జగనన్న సాయం దుబారా...
అరాకొరా ‘చీప్’ బ్రాండ్ల అమ్మకాలతో వసూళ్లు...
ఇష్టారాజ్యంగా ఆబ్కారీ ట్రిక్కులు... అమ్మకాలు...
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అడుగడుగునా అక్రమాలు..
అమ్మకాలు జరపకపోయినా జీతాలు వస్తాయంటూ ధీమా..
బహుశా...
విపత్తులోనూ విమర్శలా?
చంద్రబాబు తీరుపై డిప్యూటీ సీఎం నాని మండిపాటు
విజయవాడ, జులై 27 (న్యూస్టైమ్): మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు....
ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణలో 27.13 శాతం పెరుగుదల
న్యూఢిల్లీ, జనవరి 8 (న్యూస్టైమ్): 2020-21 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ (కె.ఎం.ఎస్)లో భాగంగా, ప్రస్తుతం ఉన్న ఎమ్.ఎస్.పి. పథకాల ప్రకారం, 2020-21 ఖరీఫ్ పంటలను రైతుల నుండి ప్రభుత్వం ఎమ్.ఎస్.పి. వద్ద కొనుగోలు...
గత ఏడాది కంటే 26.18% పెరిగిన ఖరీఫ్ ధాన్యం సేకరణ
న్యూఢిల్లీ, జనవరి 7 (న్యూస్టైమ్): 2020-21 ఖరీఫ్ పంట మార్కెటింగ్ సీజన్లో కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్నది. గత సీజన్లలో మాదిరిగానే ఈ ఏడాది...
రైల్వే వ్యాగన్లకు ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): డిసెంబర్ 2022 నాటికి అన్ని వ్యాగన్లను ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్ చేసేందుకు భారతీయ రైల్వే సంకల్పించింది. ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ)ను వ్యాగన్లకు అనుసంధానించే...
6 వారాల్లో రూ. 13240 కోట్ల జీకేఆర్ఏ చెల్లింపులు
న్యూఢిల్లీ, ఆగస్టు 13 (న్యూస్టైమ్): కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో గ్రామాలకు తిరిగివచ్చిన వలస కార్మికులతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ప్రభావిత పేదలకు ఉపాధి, జీవనోపాధి కల్పనలో భాగంగా గరీబ్ కల్యాణ్ రోజ్గార్ యోజన (GKRA)...
రూ. 84928.10 కోట్ల విలువైన ధాన్యం సేకరణ
దేశవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా సాగుతున్న ఎంఎస్పీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 27 (న్యూస్టైమ్): 2020-21 ఖరీఫ్ పంట మార్కెటింగ్ సీజన్లో కనీస మద్దతు ధర చెల్లిస్తూ ఖరీఫ్ పంటలను రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్నది. గత సీజన్లలో...