‘అన్న’ నిజమైన అభిమాని ‘గోమాడ’
విశాఖపట్నం, హైదరాబాద్, అమరావతి (న్యూస్టైమ్): ఒకప్పుడు తెలుగుదేశంలోకి సాధారణ కార్యకర్తగా వచ్చిన గోమాడ వాసు ఇవాళ అదు పార్టీకి పారిశ్రామిక రాజధాని అయిన విశాఖపట్నం గాజువాక నియోజకవర్గానికి కీలక నేతగా ఎదిగారు. రాష్ట్రంలో...
ఇళ్ల పట్టాల పేరిట వసూళ్ల దందా.. నిజమేనా?
శ్రీకాకుళం, జనవరి 10 (న్యూస్టైమ్): ‘‘పలాస నియోజకవర్గం పరిధిలోని మందసలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఎంత నిబద్దతో... ఈ వీడియో చూడండి. ఇళ్ల పట్టాకోసం బేరం... లబ్దిదారుడు నుండి 60 వేలు...
ధాన్యం బకాయిల కోసం పాలకొల్లులో రైతుల నిరసన
ఏలూరు, జనవరి 9 (న్యూస్టైమ్): రైతులకు ప్రభుత్వం చెల్లించవలసిన ధాన్యం బకాయిలు 2700 కోట్ల రూపాయలను వెంటనే చెల్లించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు శాసనసభ్యుడు డాక్టర్ నిమ్మల రామానాయుడు అధ్వర్యాన...
కుట్రపూరితంగానే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
ప్రజల ప్రాణాల కంటే.. పంచాయతీ ఎన్నికలు ముఖ్యమా?..
వైయస్ఆర్సీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి..
అమరావతి, జనవరి 9 (న్యూస్టైమ్): పంచాయతీ ఎన్నికలపై ఏకపక్ష నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీరును...
వ్యాక్సిన్ ముఖ్యమా? ఎన్నికలు ముఖ్యమా?
నిమ్మగడ్డకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ప్రశ్న..
తిరుపతి, జనవరి 9 (న్యూస్టైమ్): చంద్రబాబు మెప్పుపొందేందుకు, టీడీపీకి లాభం చేకూర్చాలని, ఒక కులానికి మేలు చేయాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ ఆలోచన చేస్తున్నారని డిప్యూటీ సీఎం...
ఒక పార్టీకి, కులానికి మేలు చేసేలా నిమ్మగడ్డ వైఖరి
తిరుపతి, జనవరి 9 (న్యూస్టైమ్): చంద్రబాబు డైరెక్షన్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ నడుచుకుంటున్నారని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. కరోనా కేసులు తక్కువ ఉన్న సమయంలో చంద్రబాబు...
నిమ్మగడ్డ ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్ర కోణం
అమరావతి, జనవరి 9 (న్యూస్టైమ్): ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఏకపక్ష నిర్ణయం వెనుక కుట్రకోణం దాగి ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను...
స్థానిక ఎన్నికలకు ఇది సరైన సమయం కాదు: ధర్మాన
శ్రీకాకుళం, జనవరి 9 (న్యూస్టైమ్): స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యుల్ విడుదల చేయడాన్ని ఆయన...
నిబంధనలు తెలుసుకోకపోవడం శోచనీయం
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మీడియా సమావేశంలో అధికార పార్టీని ఎలా లక్ష్యం చేసుకుని మాట్లాడారో మీరే చూడండి...
పాలకులు ఉన్నది వ్యక్తుల కోసమా?
పాలకులు ఉన్నది ప్రజల కోసమా? నాయకుల కోసమా? అంటూ తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ఆయన మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలేమిటో మీరే వినండి...