భారత ప్రభుత్వ డిజిటల్ క్యాలెండర్, డైరీల ఆవిష్కరణ
న్యూఢిల్లీ, జనవరి 9 (న్యూస్టైమ్): భారత ప్రభుత్వ డిజిటల్ క్యాలెండర్, డైరీని కేంద్ర సమాచారప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ విడుదల చేశారు. ఈ రోజు నేషనల్ మీడియా సెంటర్లో జరిగిన కార్యక్రమంలో...
ఉన్నత విద్యలో ప్రవేశాల సంఖ్య పెంపొందించాలి
ఆచార్యుల ప్రగతిని నిపుణులతో మదింపు చేయాలి...
బోధనేతర సిబ్బందికి నైపుణ్య శిక్షణ జరపాలి...
ఉన్నత విద్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర...
విశాఖపట్నం, జనవరి 8 (న్యూస్టైమ్): ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందే వారి...
ఆచార్య చిత్రా ఘోష్ కన్నుమూత
మృతిపట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి...
న్యూఢిల్లీ, జనవరి 8 (న్యూస్టైమ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రొఫెసర్ చిత్రా ఘోష్ మృతి పట్ల బాధ సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ప్రొఫెసర్ చిత్రా ఘోష్ విద్య...
కేంబ్రిడ్జ్తో అధ్యాపకులకు, విద్యార్థులకు శిక్షణ
అమరావతి, జనవరి 7 (న్యూస్టైమ్): కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధిశాఖ మధ్య అవగాహన ఒప్పంద పత్రం(ఎంఓయూ) కుదిరింది. ఇంగ్లీష్ భాషా నైపుణ్యం పెంపొందించే చర్యల్లో భాగంగా మున్సిపల్ శాఖ పరిధిలో ఉపాధ్యాయులకు, విద్యార్ధులకు...
ఎస్ఎస్సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్
న్యూఢిల్లీ, జనవరి 5 (న్యూస్టైమ్): గత నెల 29న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్, 2020 నోటిఫికేషన్ ప్రకారం, పోస్టుల వివరాలు, వయోపరిమితి, చెల్లించాల్సిన విద్యార్హత...
ట్రిపుల్ ఐటీల్లో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
అమరావతి, జనవరి 4 (న్యూస్టైమ్): ట్రిపుల్ ఐటీ కళాశాలల్లో త్వరలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. గ్రామీణ ప్రాంత పేద...
సంబల్పూర్ ఐఐఎం క్యాంపస్కు శంకుస్థాపన
న్యూఢిల్లీ, సంబల్పూర్, జనవరి 2 (న్యూస్టైమ్): ఒరిస్సాలోని సంబల్పూర్ ఐఐఎం శాశ్వత క్యాంపస్కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఒరిస్సా గవర్నర్, ఒరిస్సా ముఖ్యమంత్రి,...
ఏయూలో నూతన సంవత్సర సందడి
విశాఖపట్నం, జనవరి 1 (న్యూస్టైమ్): ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నూతన సంవత్సర సందడి నెలకొంది. శుక్రవారం ఉదయం నుంచి వర్సిటీ అధికారులు, ఆచార్యులు, ఉద్యోగులు వైస్ చాన్సలర్ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డిని కలసి...
రాజ్కోట్లో ఎఐఐఎమ్ఎస్కు శంకుస్థాపన
న్యూఢిల్లీ, రాజ్కోట్, జనవరి 1 (న్యూస్టైమ్): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎఐఐఎమ్ఎస్ రాజ్కోట్ తాలూకు నిర్మాణ పనులకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజున శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో...
గిరిజన వసతి గృహం ప్రారంభం
మేడ్చల్, డిసెంబర్ 28 (న్యూస్టైమ్): మల్కాజిగిరిలో రూ.2.15 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర...