సీనియర్ జర్నలిస్ట్ శృంగారం ప్రసాద్ ఆకస్మిక మృతి
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ శ్రీకాకుళం జిల్లా కార్యదర్శి, సీనియర్ జర్నలిస్ట్ శృంగారం ప్రసాద్ శనివారం రాత్రి గుండెపోటుతో మరణించారు. మూడు దశాబ్దాల కాలంగా పత్రికా రంగంలో సేవలందించి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్...
బాలల సంరక్షణ చట్టం-2015లో సవరణలకు ఆమోదం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్టైమ్): బాలలకు ఉత్తమ ప్రయోజనాలు అందేటట్లు చూడటం కోసం బాల సంరక్షణ సంబంధిత వ్యవస్థను పటిష్టం చేయడానికి కొన్ని విధి విధానాలను ప్రవేశపెట్టేందుకు కౌమార ప్రాయంలోని వారికి న్యాయం...
కేరళలో పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 (న్యూస్టైమ్): ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 19వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేరళలోని పలు కీలక పట్టణ ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు...
మహారాజా సుహేల్ దేవ్ స్మారక పనులకు శ్రీకారం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్టైమ్): ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో మహారాజా సుహేల్ దేవ్ స్మారకానికి, చిత్తౌరా సరస్సు అభివృద్ధి పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శంకుస్థాపన చేశారు....
‘పాత్రత కలిగిన నాయకులకు గౌరవం’
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్టైమ్): దేశం స్వాతంత్య్రాన్ని సంపాదించుకొన్న తరువాత మనం 75వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో దేశానికి విశేషమైనటువంటి తోడ్పాటును అందించిన కథానాయకుల, కథానాయికల తోడ్పాటును స్మరించుకోవడం మరింత ముఖ్యం అయిపోతుంది...
‘గృహ విజ్ఞానంతో కరోనాను జయించాం’
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17 (న్యూస్టైమ్): శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రజలలో అర్ధవంతమైన శాంతి, ఆరోగ్యాలతో పాటు, ఆధ్యాత్మిక స్వస్థతను పెంపొందిస్తున్నందుకు ఈ సంస్థను ప్రధానమంత్రి ప్రశంసించారు....
రాష్ట్రపతి ఎస్టేట్లో క్రీడా స్థల్ ప్రారంభం
భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఎస్టేట్లో రాష్ట్రపతి భవన్ క్రీడా స్థల్ (పునరుద్ధరించిన ఫుట్ బాల్ మైదానం, బాస్కెట్ బాల్ కోర్టు)ను, ఈ రోజు ప్రారంభించారు.
ఈ సందర్భంగా న్యూఢిల్లీ వికాస్ పురిలో...
నీతి ఆయోగ్ సమావేశానికి నివేదికల తయారీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఈ నెల 20న నీతి ఆయోగ్ ఆరవ పాలక మండలి సమావేశం జరగనుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. దీనికి సంబంధించి...
‘బసవతారకం’ సభ్యురాలిగా నారా బ్రాహ్మణి
నందమూరి బాలకృష్ణ తనయ, మాజీ మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణిని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పాలక మండలి సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని బోర్డు...
తగ్గించడం అంటే తాగించడమేనా?
సర్కారు విధానాన్ని అర్ధం చేసుకోని అమాయకులు...
వ్యసనాన్ని మాసుకోక జగనన్న సాయం దుబారా...
అరాకొరా ‘చీప్’ బ్రాండ్ల అమ్మకాలతో వసూళ్లు...
ఇష్టారాజ్యంగా ఆబ్కారీ ట్రిక్కులు... అమ్మకాలు...
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అడుగడుగునా అక్రమాలు..
అమ్మకాలు జరపకపోయినా జీతాలు వస్తాయంటూ ధీమా..
బహుశా...