ఉపరాష్ట్రపతిని కలిసిన మంత్రి నిశాంక్
విద్యార్థి ప్రయోజనాలే లక్ష్యంగా కొత్త విధానం ఉందని ప్రశంసలు
ప్రాథమిక స్థాయిలో మాతృభాషకు ప్రాముఖ్యం పట్ల వెంకయ్య హర్షం
న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్టైమ్): కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ ఈ రోజు...
ప్రాధాన్యరంగాలకు ఆర్బీఐ ఆర్థిక మద్దతు
న్యూఢిల్లీ, ముంబయి, ఆగస్టు 6 (న్యూస్టైమ్): జాతీయంగా, అంతర్జాతీయంగా కోవిడ్-19 విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ద్రవ్యలభ్యత మెరుగుతోపాటు ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిచ్చే విధంగా రిజర్వు బ్యాంకు ఇవాళ అదనపు ప్రగతి-నియంత్రణ విధాన...
అద్దంకిలో పూర్తి లాక్డౌన్
ఒంగోలు, జులై 24 (న్యూస్టైమ్): ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఈ రోజు నుంచి వారం రోజులపాటు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు మండల టాస్క్ఫోర్స్ అధికారి, తహసీల్దార్ సీతారామయ్య తెలియజేశారు. అద్దంకి పట్టణంలో...
ఎస్ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకం
అమరావతి, జులై 30 (న్యూస్టైమ్): ప్రతిష్టకు పోయి నిమ్మగడ్డ రమేష్కుమార్ను పదవి నుంచి సాగనంపేందుకు విశ్వప్రయత్నాలు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి ఉన్నత న్యాయస్థానం ముందు శిరసావహించక తప్పలేదు. హైకోర్టు ఆదేశాల మేరకు...
కరోనా వారియర్సుతో చంద్రబాబు చర్చ
కొవిడ్-19 రాకుండా ముందు జాగ్రత్తలపై వైద్యుల సలహా
అమరావతి, జులై 30 (న్యూస్టైమ్): దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రోజురోజుకూ రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికిప్పుడు వైద్య సాయం అందించేందుకు...
‘కరోనా పట్ల ప్రభుత్వానికి భయం లేదు’
అమరావతి, జులై 30 (న్యూస్టైమ్): రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడం చాలా దురదృష్టకరమని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. దీనిపై ప్రజలు, ప్రతిపక్షం ప్రశ్నిస్తే వాళ్లపై దాడులు,...
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నిక
న్యూఢిల్లీ, జులై 30 (న్యూస్టైమ్): ఎమ్మెల్యేల కోటాలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఉపఎన్నికలు జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీచేసింది. శాసన సభ్యుల ద్వారా ఎన్నికయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఒక ఖాళీ...
గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు
హైదరాబాద్, అక్టోబర్ 7 (న్యూస్టైమ్): రైతులు పండించిన వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే పూర్థిస్థాయిలో కొనుగోలు చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. కరోనా ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోనందున...
గాల్లోనే ఇంధనం నింపుకొన్న ‘రఫేల్’
అంబాలా (పంజాబ్), జులై 30 (న్యూస్టైమ్): విదేశీ పరిజ్ఞానాన్ని దిగుమతి చేసుకుని స్వదేశీ పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో యుద్ధ విమానాలను ఉత్పత్తిచేసుకుని వినియోగంలోకి తీసుకురావాలనుకున్న కేంద్ర ప్రభుత్వ కల ఎట్టకేలకు సాకారమైంది. తొలి విడత...
ఆన్లైన్లో ఎన్ఐపీఈఆర్ స్నాతకోత్సవం
హైదరాబాద్, జులై 24 (న్యూస్టైమ్): హైదరాబాద్లోని ఎన్.ఐ.పి.ఈ.ఆర్. 8వ స్నాతకోత్సవాన్ని ఈరోజు ఆన్లైన్ ద్వారా ఘనంగా నిర్వహించారు. గత రెండు విద్యా సంవత్సరాలకు (2017-2019, 2018-2020) చెందిన 270 మంది విద్యార్థులకు అతిధుల...