కరోనా పోరాట యోధులను ఈఎన్సీ అభినందన
బొజ్జన్నకొండపై తూర్పు నావికాదళ బ్యాండ్ ప్రదర్శన
విశాఖపట్నం, ఆగస్టు 6 (న్యూస్టైమ్): 74వ స్వతంత్ర దినోత్సవాల్లో భాగంగా, కరోనా పోరాట యోధులకు కృతజ్ఞతలు చెబుతూ, విశాఖపట్నంలోని బొజ్జనకొండలో తూర్పు నావికాదళ బ్యాండ్ ప్రదర్శన నిర్వహించింది....
రాష్ట్ర ప్రజలకు సీఎం శుభాకాంక్షలు
అమరావతి, జనవరి 1 (న్యూస్టైమ్): ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాదిలో అందరూ శాంతి- సౌఖ్యాలు, సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజల కలలు, ఆశయాలు...
మరింత బలపడనున్న అల్పపీడనం
ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతం...
న్యూఢిల్లీ, డిసెంబర్ 1 (న్యూస్టైమ్): భారత వాతావరణ విభాగానికి (ఐఎండీ) చెందిన తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపిన సమాచారం ప్రకారం, తాజా ఉపగ్రహ చిత్రాలు, నౌకల నుంచి సేకరించిన సమాచారాన్ని...
మహిళల భద్రతకు ప్రాధాన్యత: ఎస్పీ
మచిలీపట్నం, ఆగస్టు 3 (న్యూస్టైమ్): మహిళల భద్రతకు ప్రాధాన్యత నిస్తూ, రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు కానుకగా ‘ఈ- రక్షాబంధన్’ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఈ...
టీ20 సిరీస్ భారత్దే!
వన్డేల్లో ఓడినా టీ20తో పరువు దక్కించుకున్న కోహ్లీ..
సిడ్నీ, డిసెంబర్ 6 (న్యూస్టైమ్): ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారత క్రికెట్ జట్టు చిరస్మరణీయ ప్రదర్శన చేసింది. ఆదివారం జరిగిన రెండో...
కరోనా సమయంలో నర్సుల అభినందనీయం
విశాఖ మానసిక వైద్యశాల పర్యవేక్షకురాలు రాధారాణి
విశాఖపట్నం, ఆగస్టు 3 (న్యూస్టైమ్): కొవిడ్-19 మహమ్మారిని కట్టడి చేయడంలో వైద్యులతో పాటు, సమానంగా ప్రాణాలకు తెగించి విసుగు, విరామం లేకుండా నిరంతరం శ్రమిస్తున్న నర్సుల సేవలను...
నర్సీపట్నంలో పరువుహత్య?
దళిత యువకుడి మృతిపై వెల్లువెత్తిన నిరసన
నర్సీపట్నం (విశాఖ జిల్లా), ఆగస్టు 11 (న్యూస్టైమ్): నర్సీపట్నంలో కలకలం రేగింది. స్థానిక పెద్ద చెరువులో దుప్పటితో కట్టిన మృతదేహాన్ని స్థానికులు మృతదేహాన్ని గుర్తించారు. దీంతో వెంటనే...
అవినీతిపరులకు జీవితకాల శిక్ష
సుప్రీం కోర్టులో అశ్వినీ కుమార్ పిల్..
న్యూఢిల్లీ, నవంబర్ 16 (న్యూస్టైమ్): అవినీతి, నల్లధనం, బినామీ, ఆదాయానికి మించిన ఆస్తులు, మనీలాండరింగ్, పన్ను ఎగవేతల్లాంటి కేసుల్లో దోషులకు జీవితకాల శిక్షలు విధించాలని కోరుతూ భారతీయ...
ప్రత్యేక ద్రవ్యత పథకం అమలు
న్యూఢిల్లీ, జులై 24 (న్యూస్టైమ్): ఈ ఏడాది మే 13వ తేదీన కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీలోని ఒక ప్రకటనలో భాగంగా...
రికార్డు స్థాయిలో రికవరీ రేటు
న్యూఢిల్లీ, ఆగస్టు 11 (న్యూస్టైమ్): భారత్లో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య చరిత్రాత్మకంగా ఈరోజు 16 లక్షలు దాటింది. సమర్థవంతమైన నిరోధక చర్యలు, సమగ్రంగా పరీక్షల సంఖ్య బాగా పెంచటం, ప్రామాణికమైన చికిత్సా...