ఫిబ్రవరి 1 నుంచి రేషన్ డోర్ డెలివరీ
అమరావతి, జనవరి 4 (న్యూస్టైమ్): ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఇంటి వద్దకే నిత్యావసరాలు పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి వివరించారు. ఖరీఫ్లో ధాన్యం సేకరణ, రేషన్ డోర్ డెలివరీపై...
స్ఫూర్తిదాయకంగా ‘పోలీస్ డ్యూటీ మీట్’
అమరావతి, జనవరి 4 (న్యూస్టైమ్): మెరుగైన పరిపాలన దిశగా ప్రభుత్వంతో కలసి పోలీస్శాఖ అడుగులు వేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చేందుకు కొందరు చేస్తున్న యత్నాలను...
గవర్నర్తో సీఎం వైయస్ జగన్ భేటీ
అమరావతి, జనవరి 4 (న్యూస్టైమ్): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్తో సీఎం భేటీలో పలు అంశాలు చర్చకువచ్చాయి. ఇరువురి మధ్య...
బెంగాల్లో బీజేపీ నేత కారుపై కాల్పులు
అసన్ సోల్, జనవరి 4 (న్యూస్టైమ్): పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు ప్రయాణిస్తున్న కారుపై ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి చెందిన...
ఢిల్లీలో రూ.831.72 కోట్ల పన్ను ఎగవేత
న్యూఢిల్లీ, జనవరి 4 (న్యూస్టైమ్): సంస్థ నమోదు, పన్ను చెల్లింపు లేకుండా, గుట్కా/పాన్ మసాలా/పొగాకు ఉత్పత్తుల తయారీకి, రహస్య రవాణాకు పాల్పడిన వ్యక్తుల గుట్టును కేంద్ర జీఎస్టీ దిల్లీ పశ్చిమ కమిషనరేట్ రట్టు...
అప్రమత్తంగా విధుల నిర్వహణ
హైదరాబాద్, జనవరి 2 (న్యూస్టైమ్): కరోనా వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోనందున ఉద్యోగులు అందరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని, కొత్త సంవత్సరం అందరికీ మేలు చేయాలని ఆకాంక్షించారు తెలంగాణ రాష్ట్ర అటవీ...
నెలాఖరుకల్లా ప్రమోషన్లు: సీఎస్
హైదరాబాద్, జనవరి 2 (న్యూస్టైమ్): పదోన్నతుల ప్రక్రియను ఈనెలాఖరు నాటికి పూర్తిచేయాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. శనివారం బీఆర్కేభవన్లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్చేసి...
పోలీసు జాగిలాల సేవలపై పత్రిక ప్రారంభం
‘నేషనల్ పోలీస్ కే-9 జర్నల్’ తొలి సంచిక విడుదల...
న్యూఢిల్లీ, జనవరి 2 (న్యూస్టైమ్): ‘నేషనల్ పోలీస్ కే-9 జర్నల్’ పేరిట పోలీసు జాగిలాల సేవలపై రూపొందించిన ద్వైవార్షిక పత్రిక ప్రారంభ సంచికను కేంద్ర...
‘మహిళా సాధికారతకు జగన్ పెద్దపీట’
అనంతపురం, జనవరి 2 (న్యూస్టైమ్): ఇళ్ల పట్టాల పంపిణీ ద్వారా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి తెలిపారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా శనివారం అనంతపురం...
నక్కపల్లి మండలంలో వ్యక్తి హత్య
విశాఖపట్నం, జనవరి 2 (న్యూస్టైమ్): నక్కపల్లి మండలం దోసలపాడు అగ్రహారం గ్రామంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. నూతన సంవత్సరం తొలిరోజు శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో...