ఏయూ రెక్టార్గా ఆచార్య సమత
విశాఖపట్నం, జులై 25 (న్యూస్టైమ్): ఆంధ్రవిశ్వవిద్యాలయం రెక్టార్గా ఏయూ భౌతిక శాస్త్ర విభాగం ఆచార్యులు కె.సమత పదవీ బాధ్యతలను చేపట్టారు. శనివారం ఉదయం వర్సిటీ వీసీ ఆచార్య పి.వి.జి.డి. ప్రసాద రెడ్డిని మర్యాదపూర్వకంగా...
తక్షణమే కాంటాక్టులను గుర్తింపు
ఏలూరు, జులై 25 (న్యూస్టైమ్): జిల్లాలో కోవిడ్ కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు అయిన వెంటనే అందుకు సంబంధించిన ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్లను వెంటనే గుర్తించాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ రేవు...
తగ్గిన కోవిడ్ మరణాల రేటు
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): దేశంలోనే మొదటిసారిగా ఒకే రోజులోనే 4లక్షలా 20 వేల కోవిడ్ టెస్టులు చేయించడంద్వారా ఇండియా రికార్డు నెలకొల్పింది. గత వారం రోజులుగా ప్రతి రోజూ 3 లక్షల...
వేగవంతమైన కొవిడ్ నియంత్రణ వ్యవస్థ
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): సాధారణంగా 2019 నోవెల్ కరోనా వైరస్ అని పిలువబడే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కరోనా వైరస్-2 (సార్స్ -కోవ్-2) మొట్టమొదటగా 2019 డిసెంబర్లో చైనాలోని ఊహాన్లో...
మైలాబ్ టెస్టింగ్ కిట్ల ఉత్పత్తి పెంపు
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): పూణెకి చెందిన మైలాబ్ డిస్కవరీ సోలుషన్స్ కోవిడ్-19 పాథోడిటెక్ట్ పరీక్షా కిట్ల అభివృద్ధి, ఉత్పత్తిని పెంచింది. ఇందుకు బయోటెక్నాలజీ విభాగం ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బిఐఆర్ఎసి)కి...
యూబీఏ కోసం ఐఐటీతో ట్రైఫెడ్ ఒప్పందం
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): గిరిజన ప్రజల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉన్న ముఖ్య సంస్థలలో ఒకటిగా, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కింద పని చేస్తున్న ట్రైఫెడ్ గిరిజన ప్రజలను ప్రధాన...
ఐరోపాతో ఒప్పందం పునరుద్ధరణ
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): భారత్-ఐరోపా సమాజం తమ మధ్య ఉన్న శాస్త్ర, సాంకేతిక సహకార ఒప్పందాన్ని మరో ఐదేళ్ల కాలానికి (2020-2025) పునరుద్ధరించుకున్నాయి. రెండు వైపుల మధ్య నోట్ వెర్బాలే మార్పిడి...
గ్రామాభివృద్ధిపై అంతర్గత తనిఖీ బలోపేతం
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల సమస్య ఆధారిత అంతర్గత తనిఖీ బలోపేతంపై శనివారం...
జిఈఎమ్తో రైల్వే సప్లై ఛైయిన్ అనుసంధానం
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): రైల్వేలు రైల్వే డిజిటల్ సప్లై ఛైయిన్ని జిఈఎమ్తో అనుసంధానం చేయడం ద్వారా ప్రభుత్వం ఇ-మార్కెట్ జిఈఎమ్ ద్వారా గూడ్స్, సర్వీస్ ప్రొక్యూర్మెంట్లను ధృవీకరించడం, రైల్వే ఏటా రూ.70000...
టాటా ట్రస్ట్కు రూ.220 కోట్ల మినహాయింపు
న్యూఢిల్లీ, జులై 25 (న్యూస్టైమ్): టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్కు పెద్ద ఉపశమనం కలిగించేలా ఆదాయపు పన్ను అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఐటీఏటీ) తీర్పును వెల్లడించింది. కమిషనర్ ఆదాయపు పన్ను (సీఐటీ) అప్పీల్కు...