యాదాద్రిలో మెగా పార్కు
హైదరాబాద్, జులై 24 (న్యూస్టైమ్): సహజ వనరుల అభివృద్దిలో భాగంగా యాదాద్రి మోడల్లో భారీ ఎత్తున వివిధ రకాల మొక్కలను ఏపుగా పెంచేందుకు తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద పార్కుగా 10 ఎకరాల...
అద్దంకిలో పూర్తి లాక్డౌన్
ఒంగోలు, జులై 24 (న్యూస్టైమ్): ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఈ రోజు నుంచి వారం రోజులపాటు పూర్తి లాక్డౌన్ విధిస్తున్నట్లు మండల టాస్క్ఫోర్స్ అధికారి, తహసీల్దార్ సీతారామయ్య తెలియజేశారు. అద్దంకి పట్టణంలో...
కరోనా బీమా కోసం సిటు నిరసన
కడప, జులై 24 (న్యూస్టైమ్): ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు ఉదయం కడప నగరపాలక సంస్థ ఆఫీస్ వద్ధ ఇంజనీరింగ్ కార్మికులు...
అందుబాటులో అత్యవసర మందులు
కొవిడ్పై సమరంలో ఏపీ ప్రభుత్వం ముందడుగు
అమరావతి, జులై 24 (న్యూస్టైమ్): కోవిడ్ మరణాలను నియంత్రించేందుకు అత్యవసర మందులను పెద్దమొత్తంలో అందుబాటులో ఉంచాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి...
రైతుల్లో సంఘటితశక్తి: కేసీఆర్
హైదరాబాద్, జులై 24 (న్యూస్టైమ్): లక్షలాది మంది రైతులతో, కోటికి పైగా ఎకరాలతో విస్తారంగా ఉన్న వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు వ్యవసాయ శాఖ మొండి పట్టుదలతో, నిరంతర పరిశ్రమతో పనిచేయాలని తెలంగాణ...
ఉప ఎన్నికలపై సీఈసీ క్లారిటీ
న్యూఢిల్లీ, జులై 24 (న్యూస్టైమ్): కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సుమిత్ ముఖర్జీ జులై 22 నాటి లేఖ నెం.99/ఉప ఎన్నిక/2020/ ఈపీఎస్కు సంబంధించి సర్కారు వివరణనిచ్చింది. ఈ లేఖకు...
మహాత్ములకు ఘన నివాళి
న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్టైమ్): యువతరం స్ఫూర్తి పొందేలా త్యాగం, దేశభక్తి, దిగ్గజ జాతీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధుల కథలపై పాఠశాల పుస్తకాలలో ఎక్కువ దృష్టి పెట్టాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు...
మణిపూర్లో నీటి సరఫరా ప్రాజెక్టు
లక్షలాది మందికి తాగునీరు ప్రధాని
న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్టైమ్): మణిపూర్లో నీటి సరఫరా ప్రాజెక్టుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్సు ద్వారా శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ,...
దేశీయంగా ఎరువుల పరిశ్రమ బలోపేతం
న్యూఢిల్లీ, జులై 23 (న్యూస్టైమ్): ఎరువుల పరిశ్రమను అన్ని విధాలా బలోపేతం చేయడానికిగాను ఎన్డిఏ ప్రభుత్వం అనేక చర్యలను తీసుకున్నదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డివి సదానంద గౌడ అన్నారు....